భద్రాచలానికి రైల్వే శోభ

అత్యాధునిక ప్రమాణాలతో కొత్త రైలు మార్గం పాండురంగాపురం–భద్రాచలం–మల్కన్‌గిరి మధ్య 173.6 కి.మీ రైల్వే లైన్ గంటకు 160 కి.మీ వేగంతో రైళ్లకు అనుకూలంగా నిర్మాణం లెవల్ క్రాసింగ్‌లు లేకుండా 300కుపైగా వంతెనలు 41 ఆర్వోబీలు, 66 ఆర్‌యూబీలు • రూ.2,864 కోట్లతో ప్రత్యేక రైల్వే ప్రాజెక్టు కోల్ బెల్ట్ న్యూస్(భద్రాచలం): భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి పుణ్యక్షేత్రాన్ని తొలిసారిగా భారత రైల్వే మ్యాప్‌లో చేర్చే లక్ష్యంతో చేపట్టిన పాండురంగాపురం–భద్రాచలం–మల్కన్‌గిరి రైల్వే ప్రాజెక్టును అత్యాధునిక ప్రమాణాలతో నిర్మించేందుకు రైల్వే శాఖ ప్రణాళిక రూపొందించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,...