Olympics 2024 : 13 ఏళ్ల తర్వాత 2024 ఒలింపిక్స్ లో ఇండియాకు పథకం… ఏ ఆటలో తెలుసా ?

Olympics 2024 : 13 ఏళ్ల తరువాత భారత దేశపు క్రీడాకారులు సంబరాల్లో మునిగిపోయారు. గడిచిన 13 ఏళ్లలో ఒలింపిక్స్ షూటింగ్ ఈవెంట్ లో ఇండియాకు ఏ ఒక్క పథకం రాలేదు. తాజా ఒలింపిక్స్ షూటింగ్ ఈవెంట్ లో మను బాకర్ పాల్గొని కాంస్య పతకాన్ని సాధించింది. షూటింగ్ ఈవెంట్లో పతకం సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్ గా చరిత్రకెక్కడం విశేషం. పారిస్ ఒలింపిక్స్​లో 10మీ ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్ లో మను బాకర్ పాల్గొని కాంస్య పథకాన్ని సాధించడంతో ఇండియాలో క్రీడాకారులు...